ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్రజ్యోతి అక్షరం అండగా చెరువు బాగుచేసిన దృశ్యం

ABN, Publish Date - Mar 27 , 2025 | 01:21 PM

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా శ్రీకాకుళంలోని చెరువు గడ్డి పాములు బాగుచేసిన దృశ్యం.

1/5

శ్రీకాకుళంలోని ఓ చెరువులోని వ్యర్థాలను తొలగించి దుర్ఘంధంతో సతమతమవుతున్న కాలనీవాసులకు ఉపశమనం కల్పించింది.

2/5

ఓ చెరువులోని గడ్డి పాములను స్థానిక నేతలతో కలిసి పరిశీలిస్తున్న టీడీపీ నేత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

3/5

చెరువులోని వ్యర్థాలను తొలగించిన దృశ్యం..

4/5

దుర్ఘంధంతో వెదజల్లుతూ గడ్డి పాములు, వ్యర్థాలతో పేరుకుపోయిన చెరువు..

5/5

వ్యర్థాలను స్థానికులతో కలిసి పరిశీలిస్తున్న ఆంధ్రజ్యోతి బృందం...

Updated Date - Mar 27 , 2025 | 01:21 PM