CM Chandrababu: ముప్పాళ్లలో గురుకుల విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన చంద్రబాబు
ABN, Publish Date - Apr 06 , 2025 | 10:04 AM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు.

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు.

సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు ఫొటో దిగారు.

పాఠశాల అంతా కలియదిరిగి విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

అధికారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

అధికారులు, విద్యార్థులతో కలిసి ఫొటో దిగుతున్న సీఎం చంద్రబాబు

మెనూను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

పాఠశాలలో పని చేసే సిబ్బందితో ఫొటో దిగుతున్న సీఎం చంద్రబాబు

విద్యార్థులతో కలిసి టీ తాగుతున్న సీఎం చంద్రబాబు

విద్యార్థులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
Updated at - Apr 06 , 2025 | 10:41 AM