నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం

ABN, Publish Date - Mar 21 , 2025 | 01:15 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం 1/6

నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలు ప్రారంభంమయ్యాయి

నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం 2/6

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం 3/6

తెలంగాణలో నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలుకు హాజరైన విద్యార్థులు

4/6

ఈ ఏడాది తొలిసారి 24 పేజీల బుక్‌ లెట్‌‌ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్‌ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు.

5/6

మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు.

6/6

విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

Updated Date - Mar 21 , 2025 | 01:15 PM