కివీస్ క్లీన్స్వీ్ప
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:27 AM
పాకిస్థాన్తో మూడు వన్డేల సిరీ్సను ఆతిథ్య న్యూజిలాండ్ 3-0తో క్లీన్స్వీ్ప చేసింది. మైదానంలో చిత్తడి కారణంగా...

మూడో వన్డేలోనూ పాక్ చిత్తు
మౌంట్ మాంగనుయ్: పాకిస్థాన్తో మూడు వన్డేల సిరీ్సను ఆతిథ్య న్యూజిలాండ్ 3-0తో క్లీన్స్వీ్ప చేసింది. మైదానంలో చిత్తడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మూడో, ఆఖరి వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత న్యూజిలాండ్ 264/8 స్కోరు చేసింది. బ్రేస్వెల్ (59), రైస్ (58) అర్ధ శతకాలు సాధించారు. అకిఫ్ జావెద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాక్ 40 ఓవర్లలో 221 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజమ్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. బెన్ సీర్స్ 5 వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. టీ20 సిరీ్సను కూడా పాక్ 1-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..