Share News

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:35 AM

గల్ఫ్‌ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్‌ భరోసాకు సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన గల్ఫ్‌ డాక్యుమెంటరీ, పోస్టర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.


గల్ఫ్‌ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అనిల్‌, ప్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు భీమ్‌రెడ్డి, సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:35 AM