క్రైస్తవులను రెచ్చగొడితే నష్టపోయేది మీరే..!
ABN, Publish Date - Apr 01 , 2025 | 08:57 PM
ఇటీవల రాజమండ్రిలో మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అంశంలో నిజాలు వెలుగులోకి రావాలని పాస్టర్లు ఆకాంక్షించారు ప్రవీణ్ మరణించిన నాటి నుంచి తామంతా బాధపడుతున్నామన్నారు. మంచి సేవకుడిని, మంచి మిత్రుడిని తాము కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రజల స్పందించిన తీరు అంతా చూశారన్నారు. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలను అభివర్ణించారు. మేము శాంతిని,సమాధానాన్ని కోరుకుంటామన్నారు. అనవసరంగా తమను రెచ్చగొడితే.. నష్టపోయేది మేము కాదని మీరేనని రాజమండ్రిలోని పాస్టర్లు తెలిపారు.

ఇటీవల రాజమండ్రిలో మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అంశంలో నిజాలు వెలుగులోకి రావాలని పాస్టర్లు ఆకాంక్షించారు ప్రవీణ్ మరణించిన నాటి నుంచి తామంతా బాధపడుతున్నామన్నారు. మంచి సేవకుడిని, మంచి మిత్రుడిని తాము కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రజల స్పందించిన తీరు అంతా చూశారన్నారు. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలను అభివర్ణించారు. మేము శాంతిని,సమాధానాన్ని కోరుకుంటామన్నారు. అనవసరంగా తమను రెచ్చగొడితే.. నష్టపోయేది మేము కాదని మీరేనని రాజమండ్రిలోని పాస్టర్లు తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 01 , 2025 | 08:57 PM