Home » Bandi Saroj Kumar
BANDI SANJAY: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా టైం పాస్ చేసి మోసం చేసిందో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా అని నిలదీశారు.