Home » Bhimavaram
ప.గో.జిల్లా: ఒక్క క్షణం కూడా సీఎం జగన్లా బతకాలని తమకు లేదని పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు అన్నారు. భీమవరం ఎమ్మెల్యేకు ఒక బాధ ఉందని, పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆయన పేరు రాలేదనే బాధ ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జనసేన-వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత జీవితాలపై రచ్చ రచ్చ అవుతోంది..!. అధికార పార్టీ నేతలను ఒకటంటే ప్రతిపక్షాలు అంతకుమించి అనడం.. దానికి కౌంటర్లు రావడం గతం వారం, పదిరోజులుగా పరిపాటిగానే వస్తోంది. ఇటీవల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy).. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లతో (Pawan kalyan Marriages) పాటు వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు..
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జెండా ఎగరాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. ఆయన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడలో నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టం తెలిసిన బలమైన నాయకుడు కావాలని ఆకాంక్షించారు
ప.గో.జిల్లా: తూర్పుకాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ.. పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని...
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మంగళవారం కురిసిన అకాల వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేసవి ఎండల తాపం నుంచి
తెలుగుదేశం, జనసేన పొత్తులపై ఇరు పార్టీల నేతల్లోనూ స్పష్టత వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామంటూ జనసేన అధినేత పవన్కళ్యాన్ ఇప్పటికే వెల్లడించారు. మినీ మహానాడులో..
నైరుతి రైల్వేజోన్ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురానికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకుంది. 07154 రైలు ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్
ఏలూరు నగరంలోని మార్గదర్శి (Margadarsi) సంస్థ కార్యాలయంలో సీఐడీ అధికారులు బుధవారం మరోమారు దాడులు కొనసాగించారు.
ఉద్యోగులు (Employees) కోరుతున్న న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధనకు పలు దశల్లో ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Local body MLC elections) పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు(Eluru) ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి.