Home » Britain
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్స-3ను అధిగమించారు. బ్రిటన్లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సన్మార్గంలో నడిపించడమే ఉపాధ్యాయుల ధర్మం. కానీ.. ఈరోజుల్లో కొందరు టీచర్లే దారి తప్పుతున్నారు. తాము పాఠాలు చెప్పే విద్యార్థులనే లోబరచుకొని, తమ లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి పాడుపనే...
బ్రిటన్లో అత్యంత భారీ కాయుడిగా పేరు గాంచిన జేసన్ హోల్టన్ (33) ఇటీవలే మరణించాడు. కానీ, అతడి భారీ కాయం చివరకు అంత్యక్రియలకు కూడా అడ్డంకిగా మారింది. అతడిని శ్మశానానికి తరలించే వాహనం దొరకక తల్లి ఇబ్బందుల పాలవుతోంది.
జన్మజన్మల బంధానికి అసలైన ఉదాహరణగా నిలిచిందో బ్రిటన్ జంట. ఒకే ఆసుపత్రిలో పుట్టిన వారు పెద్దాయ్యాక జీవనసహచరులై చివరకు తల్లిదండ్రులయ్యారు.
ప్రస్తుతం అనేక మంది బార్బెక్యూ వంటకాలను ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అనేక ప్రాంతాల్లో వీటికి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. వీదేశాల్లో అయితే వీటి గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ KFC వినూత్నంగా ఆలోచించి No. 11 Eau De BBQ పెర్ఫ్యూమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
లండన్కు చెందిన ఓ తాపీ మేస్త్రీకి బంపర్ ఆఫర్ తగిలింది. నెలకు కోటి చొప్పున ముప్పై ఏళ్ల పాటు నిరంతరంగా డబ్బు వచ్చే లాటరీ అతడికి దక్కించుకున్నాడు.
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎనిమిది మంది సభ్యులున్న కుటుంబం ఓ రెస్టారెంట్లో బాగా తిని రూ. 34 వేల బిల్లు కట్టకుండా జంపైపోయిన ఘటన బ్రిటన్లో వెలుగు చూసింది.
మగ గొర్రెల మధ్య పోట్లాటలను తగ్గించేందుకు బ్రిటన్లోని గొర్రెల కాపర్లు డియోడరెంట్ వాడుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి తన అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.