Home » BRS
BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు... మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని అన్నారు.
Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
Pochampally Farmhouse: మొయినాబాద్లో కోడిపందాలు నిర్వహించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు సోదాలు చేస్తుండగా పలువురు జూదరులు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోతున్న వారిలో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు.
హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తదితరులకు కాస్త ఊరట లభించింది.
Srinivas Reddy: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే ఫామ్ హౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటి వరకు డ్రగ్స్ పార్టీలు చూశాం. తాజాగా ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఏ విధంగా అయితే కోళ్ల పందాలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారో.. అదే తరహాలో నగర శివారు ప్రాంతం ఫామ్ హౌస్లో క్యాసినో, కోళ్ల పందాలు నిర్వహించారు. అయితే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు.
స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఆ ఇంటికి ఉన్న గేటును బ్యాంక్ సిబ్బంది ఎత్తుకెళ్లారని.. మరి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా అని ప్రశ్నించారు.
Harishrao: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులకు వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘కులగణనలో భాగంగా సర్వేకు వెళ్లిన అధికారులకు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.