Home » Chennai
Special Temple : భారతదేశంలో భగవంతుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు లెక్కలేనన్ని. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేక చరిత్ర, విశిష్టతా ఉంటాయి. ప్రసాదాలతోనూ చాలా టెంపుల్స్ ఫేమస్. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఎందుకంటే.. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా ఇడ్లీ పెడతారు మరి..
Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..
సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తమిళ మీడియా పేర్కొంది. ఆయన ఛాతిలో విపరీతమైన నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2025లో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) స్థానం దక్కించుకుంది. 14 పాఠ్యాంశాల బోధనలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది.
కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసిందనీ, ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమిళంలో ‘నేమ్ బోర్డులు’ లేని దుకాణాలపై చర్యలు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు.
TTD Employee Fraud: శ్రీవారి భక్తులు పలువురు స్వామి మీద ఉన్న భక్తితో విరాళాలు ఇస్తుంటారు. అయితే కొంతమంది టీటీడీ ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. దీంతో టీటీడీ అప్రదిష్టల పాలు కావాల్సి వస్తోంది. స్వామివారి ఆస్తులు పక్కదారి పట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.
వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణభారత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ (డీడీజీఎం)గా డాక్టర్ బి.అముద నియమితులయ్యారు. ప్రస్తుతం డీడీజీఎంగా ఉన్న బాలచంద్రన్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు.
పోలీస్స్టేషన్(Police station)లో అత్యాచారం చేసిన కేసులో పదవీ విరమణ పొందిన పోలీసు ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తలా 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.