Home » Chennai
ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...
రక్తపు వాంతితో విద్యార్థి చనిపోయిన విషాద ఘటన చెన్నై లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప్రైవేటు మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ప్రశాంత్ (22) మరణంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రశాంత్ను ఆసుపత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.
నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి కూడా మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.
తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే..
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఒక సినిమా థియేటర్ ఉంది. దానిని చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు.
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ చిన్నారి తన తల్లి, తమ్ముడుతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వారి పక్కగా వెళుతున్న ఆవు దాడి చేసింది. ఆవు తన కొమ్ములతో దాడి చేయడంతో ఆ పాప తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
దేశంలో టమాటాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటాల ధర రూ.100 దాటితేనే వామ్మో అనుకున్న వినియోగదారులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టమాటాల ధరలు మరింత పెరిగిపోయాయి. ఆల్టైమ్ అత్యధిక ధరలు పలుకుతున్నాయి.
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.
డెల్టా జిల్లాల్లో రైతులు సకాలంలో సాగుచేసేందుకు వీలుగా కావేరి జలాలను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని