Home » Government of India
LIC Scheme : ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెలా స్టైఫండ్ లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మూడేళ్ల కాలంలో రూ. 2,16,000 మహిళల ఖాతాలో పడుతుంది. దేశంలో పదో తరగతి పూర్తి చేసిన ఏ మహిళ అయినా ఈ పథకానికి అర్హులే.. మరిన్ని వివరాల కోసం..
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలా మందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే, అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు.
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
స్నాతకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ధరించే దుస్తులను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సూచించింది.
భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
కేరళ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. చరిత్రలో ఆసక్తికరమైన సందర్భం ఆసన్నమవుతోందని చెప్పుకొంటున్నారు.
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.