Home » Kakinada
సర్పవరం జంక్షన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా హోలీ వేడుకల్లో ఆనందోత్సాహాల్లో మునిగి ఉన్నారు. ఇద్దరూ చిన్నారులు కూడా హోలీ పండుగలో తల్లిదండ్రులతో కలిసి పాల్గొనేందుకు వెళ్తున్నామని సంబరపడ్డారు. కానీ ఇదే తమకు ఆఖరి పండుగ అనే విషయం ఆ చిన్నారులకు తెలియదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడిలా మారి ఇద్ద రిని అతి పాశవికంగా కాళ్లు,చేతులు కట్టేసి నీళ్ల బకెట్టులో ముంచి, ఊపిరి ఆడకుండా చేసి
పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘జయకేతనం’ మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో.. జనసేన నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
కాకినాడ సీ పోర్టు ప్రైవేటు లిమిటెడ్ ‘వ్యవహారం’లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డే సూత్రధారని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్ నరకం
parcel explosion: కాకినాడలో ఈరోజు (సోమవారం) జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ను దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
Parcel explosion: కాకినాడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్పోర్టు షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పార్శిల్ను దించుతుండగా...
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ
కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు వారాలుగా జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో పురుషుల విభాగంలో ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ టీమ్, మహిళల విభాగంలో ఒడిశా సెక్రటేరియట్ టీమ్లు విజేతలుగా నిలిచాయి.
కలెక్టరేట్ (కాకినాడ), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్న మెంట్ బుధవారం 12వ రోజు హుషారుగా సాగింది. ఉదయం నుం చి సాయంత్రం వరకు వివిఽధ రాష్ట్రాల పురుషుల జట్లకు సంబంధించి మొ త్తం 3 మ్యాచ్లు జరిగాయి. సెంట్రల్