Home » Kerala
ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్కు ప్రశాంత్ ఎంపికయ్యారు.
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు.
ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.
కేరళలోని రైల్వే ట్రాక్పై విషాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొని నలుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ పూజ నదిపై ఉన్న రైల్వే ట్రాక్పై ఈ నలుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.
కేరళలోని ఓ ఆలయంలో జరిగిన తెయ్యం(కాళియాట్టం) ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.
వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
సోమవారం అర్ధరాత్రి కేరళలో భారీ బాణా సంచా ప్రమాదం జరిగింది. కాసర్గోడ్ జిల్లాలో తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా అంజోతంబలం వీరేకావులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.