Home » MLA
‘నేను బీఆర్ఎస్ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేను. ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫొటోను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకొని ప్రజలను గందరగోళపరుస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు.
మహాశివరాత్రిని పురస్క రించు కుని శింగనమలలోని భవాని శంకర స్వామి దేవాలయంలో బుఽ దవారం రాత్రి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వ ర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు బుధవారం మండలంలో ప్రసిద్ధి చెందిన శింగనమల చిన్నకాలువ భవాని శంకర దేవాలయం రాత్రి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆలయాలకు శోభ వచ్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు.
మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది?’ అంటూ ఆయననే అడిగారు. ఈ వింత అనుభవం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఎదురైంది.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలంలోని గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు.
క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
నియోజయవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు గాను వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు గాను రూ. 290 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.