Home » Nadendla Manohar
తిరుమల శ్రీవారి సేవలో న్యాయమూర్తి చీమలపాటి రవి, శక్తికాంత దాస్, మంత్రి మనోహర్ పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించారు
ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. రేషన్ కార్డుల జారీతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు
Minister Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం చారిత్రక రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు.
‘రైతులు పండించిన ధాన్యం గత ఐదేళ్లూ కొనలేదు.. రైతులు బతిమాలుకుంటే అరకొరగా కొనుగోలు చేసినా ఆ ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించలేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం పడిన కష్టాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
'ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు.
Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్పై దుష్ప్రచారం తగదని అన్నారు.