Home » National
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారో ఈ కథనంలో తెలుసుకుందాం
ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మాదక ద్రవ్యాల పంపిణీని అడ్డుకుంటున్నాడన్న అక్కసుతో బాంద్రాలోని ఓ వ్యక్తిని నిందితులు అతడి ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు.
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరు రోజుల్లో 23 మంది యువకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బొగ్గుగని కార్మికులే అసలైన వారియర్స్ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ఛత్తీస్గడ్లోని ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గుగనిని కిషన్రెడ్డి సందర్శించారు.
కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీలో రూ. 14 కోట్ల అనుమానాస్పద కరెన్సీ నోట్లతో పాటు వీటిని లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
: అకస్మాత్తుగా వీసా రద్దు కావడం వల్ల పలువురు భారతీయ విద్యార్థులు స్వీయ బహిష్కరణకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో వారికి న్యాయ సహాయం కోసం ఇమిగ్రేషన్ లాయర్ల సంఘం సూచనలు జారీ చేసింది
యూఎస్ పౌరసత్వ, వలసల విభాగం (యూఎస్సీఐఎస్) యూదు వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి వీసా ఇవ్వకుండా, శాశ్వత నివాస అనుమతులు రద్దు చేయాలని హెచ్చరించింది. ఇదే సమయంలో, వీసా దరఖాస్తుదారుల కోసం డీఎస్-160 ఫారం సమర్పణ తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది.
అమెరికా నుంచి భారత్కు తరలింపైన ముంబై మారణహోమం సూత్రధారి తహవ్వుర్ రాణాను, ఎన్ఐఏ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు తీసుకెళ్లారు. 2008 నవంబరులో ముంబై ఉగ్రదాడికి సంబంధించి రాణా కీలక పాత్ర పోషించాడు