Home » Nellore City
గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు.
కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు.
Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు.
ఆ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...
దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్లను ఎన్ఐసీడీసీ (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్పమెంట్ కార్పొరేషన్) కింద అభివృద్ధి చేయనున్నారు.
‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతిపాలు అయ్యిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav) అన్నారు. ఆస్పత్రుల సెక్యూరిటీ, పారిశుద్ధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పిచ్చిపిచ్చి బ్లాండ్లు తెచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని ఆయన మండిపడ్డారు.
రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది.
కృష్ణపట్నం పోర్టు.. రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కేంద్రం. మూడేళ్ల క్రితం వరకు దేశంలోనే పెద్ద కంటైనర్ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. జగన్ ప్రభుత్వంలో పోర్టు యాజమాన్య బాధ్యతలు నవయుగ నుంచి అదానీకి మారడంతో పరిస్థితి మారిపోయింది.
‘వైజాగ్లో విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో ప్రభుత్వ న్యాయవాది సుభాశ్ రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రమేయం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది.