Home » Nellore
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు.
తెలంగాణ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది హైదరాబాద్లో జరిగే తమ బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నారు.
Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
Fake Gold: నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ఏకంగా బంగారు షాపు యజమానినే బురిడీ కొట్టించారు. నకిలీ బంగారాన్ని షాపుకు తీసుకొచ్చిన మహిళలు అసలు బంగారంతో ఉడాయించారు.
Somireddy: పంట పొలాలను ధ్వంసం చేస్తూ బీపీసీఎల్ పైపులైను నిర్మాణం చేపట్డంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం - హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా కలిసి దైవ దర్శనం కోసం నిన్న (సోమవారం) కారులో తిరుమలకు చేరుకున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దూబగంట గ్రామంలో శనివారం పర్యటించిన సీఎం .. ఓ ముఖ్యమంత్రిలా కాకుండా సగటు మనిషిలా ప్రజలతో కలిసిపోయారు.
నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు.