Home » Railway News
ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ - 1సీబీటీ పరీక్ష రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.
Railway Job Notification : పదో తరగతి పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి గడువు పూర్తికాకముందే దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ, అర్హత, పూర్తి వివరాల కోసం..
మీరు బుక్ చేసుకున్న రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రయాణాన్ని, మీ కుటుంబ సభ్యులకు కూడా బదిలీ చేసుకోవచ్చని మీకు తెలుసా. తెలియదా, ఇది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రైల్వే స్టేషన్లోని దుకాణాల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని తెలుసా. ఎవరైనా దుకాణదారుడు బిల్లు ఇవ్వకపోతే వస్తువు పూర్తి ఉచితమని మీకు తెలుసా. బిల్లు ఎందుకు తీసుకోవాలి. రైల్వే స్టేషన్లోని ఎలాంటి వస్తువులకు బిల్లు ఇస్తారు.
Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.
International Women's Day:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మహిళా సిబ్బందికి అరుదైన గౌరవం ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందికి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపే అవకాశం కల్పించింది. దీనిపై సర్వత్రా..
రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్ రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.
హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త తెలిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఏ ఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నగరంలోని ప్రధాన సబర్బన్ రైల్వేస్టేషన్లో ఒకటైన మాంబళం రైల్వేస్టేషన్(Mambalam Railway Station) రూపురేఖలు మారనున్నాయి. వ్యాపార కేంద్రమైన టి.నగర్కు వచ్చే ప్రజలు మాంబళం రైల్వేస్టేషన్కు వస్తుంటారు.