Home » Rajasthan
తమ కూతురు జీవితం బాగుండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వివాహానంతరం సంతోషంగా అత్తగారింటికి సాగనంపారు. అయితే ఆ సంతోషం ఎంతో సమయం నిలవదని వారు ఊహించలేకపోయారు. వివాహమైన మరుసటి రోజే...
ఆ మహిళ తన పక్కింటి వ్యక్తి మాటలు నమ్మి తన భర్తపై అనుమానం పెంచుకుంది.. పక్కింటి వ్యక్తి చెప్పినట్టు చేయడం మొదలుపెట్టింది.. మీ భర్త అసలు రూపం చూపిస్తానని ఆ పక్కింటి వ్యక్తి నమ్మించాడు.. ఆమెను ఓ హోటల్కు రమ్మన్నాడు.. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు..
మణిపూర్లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు.
ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటుంది. అది కొన్నిసార్లు ఎదుటివారికి అవకాశంగా మారుతుంటుంది. కొందరైతే దీన్నే ఆదాయ మార్గంగా మార్చుకుని వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాళ్లు కూడా ఇలాంటి నిర్వాకమే చేశారు. మగాళ్ల వీక్నెస్ని వినూత్నంగా క్యాష్ చేసుకున్నారు. హోటల్లో గదిని అద్దెకు తీసుకుని..
రాజస్థాన్లో మహిళలపై జరుగుతున్న నేరాలను వేలెత్తి చూపినందుకే రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి పదవి నుంచి తొలగించారని బీజేపీ ఆరోపించింది. వాస్తవం మాట్లాడినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ చర్య తీసుకున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ పార్టీ నేత, మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్ను ప్రశంసల్లో ముంచెత్తింది.
రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న పాదాచారులకు మొసలి కనిపించింది. ఆ మొసలి చేసిన పని చూస్తే..
ఆ తల్లిదండ్రులు కూతురిని ఉన్నత చదువులు చదివించారు. అలాగే ఆమె జీవితం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. ఇటీవల మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలే. అయినా యువతి మాత్రం..
కూతురి దుస్తులపై రక్తం మరకలు కనబడటంతో అలర్టైందా తల్లి. ఏం జరిగిందని కూతురిని అనునయంగా అడిగితే స్కూల్లో ప్యూన్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
చాలా మందికి టూవీలర్స్ బయటే పార్క్ చేయడం అలవాటు. ఎండా వానతో సంబంధం లేకుండా వాటిని బయటే ఉంచుతుంటారు. కానీ..
రాజస్థాన్లో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు అశోక్గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇంకెతమాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదన్నారు.