Home » Somu Veerraju
Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికైన జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు), బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజులు బుధవారం శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.
Somuveerraju: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన విషయం తెలిసిందే.
వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మోదీ ఏపీలో కోటి మందికి బియ్యం ఇస్తున్నారన్నారు. ఎకరానికి రెండు పంటలకు 18 వేల సబ్సిడీ మోదీ ఇస్తున్నారన్నారు.
అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..
విజయవాడ: భారతీయ జనతా పార్టీలో మార్పు జరగబోతుందని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..
తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), సీనియర్ నేత సోమువీర్రాజులను (Somu Veerraju) కీలక పదవులు వరించాయి..
బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు.