Home » Traffic rules
తాజాగా బాలానగర్లో చలానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనదారుడు దుర్మరణంపాలవ్వడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
హెల్మెట్ లేకుండా బైకు నడిపిన ఓ లా స్టూడెండ్కు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు.
వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే దేశంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయి. గతంలో ఉన్న జరిమానాలను ఇప్పుడు భారీగా పెంచేశారు. ఎలాగంటే రూ. 25 వేల వరకు ఫైన్ విధిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ద్విచక్ర వాహనదారుల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
Traffic Challan: ఓ స్కూటర్పై బెంగళూరు పోలీసులు భారీగా చలాన్లు వేశారు. ఆయన నడిపే స్కూటర్పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.
Traffic Restrictions: హైదరాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
రూల్స్ తప్పితే ఇలానే ఉంటాది అంటూ స్కూల్ బస్ నడిపే డ్రైవర్కు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చాడు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్కు బుద్ధొచ్చేలా ట్రాఫిక్ పోలీస్ భలే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..
ట్రాఫిక్ రూల్స్ విషయంలో కొత్త రూల్ వచ్చింది. ఇకపై హెల్మెట్ ధరించకుంటే వాహనదారులు ఇంధనం పొందలేరు. హెల్మెట్ ఉపయోగం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్ శాఖ.. ఇటు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
ఈరోజు (డిసెంబర్ 28, 2024న) మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీ చేశారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.