Home » Vemuri Radhakrishna
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. 29 మంది ఐపీఎస్ అధికారులు కావాలని హోం మంత్రి అమిత్ షాను అడిగానని సీఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతం ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ను చూసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముగ్గురితో కంపేర్ చేసిన సమయంలో బాధ్యత ఉంది, ఆకాంక్ష కూడా ఉందన్నారు. ఏం చేయకుండా ఉండి, ఇంట్లో పడుకుంటే నడిచిపోతుందని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. సీఎంగా మంచి మార్కులే వచ్చాయని రాధాకృష్ణ అనడంతో ఢిల్లీలో ఇతర పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ సమాదానం ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి అని రాధాకృష్ణ ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరగనుంది. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏబీఎన్ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్వూ ఏబీఎన్ న్యూస్ ఛానల్కు ఇస్తానని ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్లో జరగనుంది. ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ డిబేట్ ఏబీఎన్ ఛానల్కు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ను కలుసుకున్నారు...
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో...
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి అళహ సింగరాచార్యులు (93) కన్నుమూశారు. సంస్కృతాంధ్ర భాషా పండితుడిగా విశిష్ట గుర్తింపు పొందారు.