Home » YCP Fake Campaign
సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రీతిలో పేట్రేగిపోతున్నారు. వాళ్లకు ఇష్టం లేని వాళ్లను బండబూతులు తిడుతూ కట్టుకథలు సృష్టిస్తూ అవే నిజాలని ప్రజలను నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత దౌర్జన్యం చేశారని.. అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్న రీతిలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి (YCP) ఓటమి భయం పట్టుకుందా..? తాము ప్రత్యర్థులుగా భావించే వారిపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారమే లక్ష్యంగా పేటీఎం బ్యాచ్ను..