Home » YSRCP Candidates
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (ap elections 2024) ఓటింగ్ రోజు సమీపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మే 13న ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గ(Kovvur Constituency) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapareddy Prasanna Kumar Reddy) భావోద్వేగానికి గురయ్యారు..
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..