ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: యువగళం ముగింపు సభకు వైసీపీ అడ్డంకులు

ABN, Publish Date - Dec 19 , 2023 | 11:03 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ ఈనెల 20వ తేదీన జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ ఈనెల 20వ తేదీన జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. తెలుగుదేశం జాతీయ యువగళం ముగింపు సభకు వైసీపీ ( YCP ) అడ్డంకులు సృష్టిస్తోంది. సభకు ప్రజలు వెళ్లనీయకుండా వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. బస్సులు ఇవ్వడానికి ఇప్పటికే ఆర్టీసీ నిరాకరించింది. ప్రైవేట్ వాహనదారులకు బెదిరింపులు, ఆటోలపై వైసీపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. సభకు వెహికల్స్ ఇస్తే కేసులు పెడతామని పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు, అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతామని టీడీపీ, జనసేన శ్రేణులు పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 11:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising