ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chintamaneni: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయి

ABN, First Publish Date - 2023-06-21T17:19:58+05:30

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని ప్రభుత్వం దత్తత తీసుకుని పూర్తి బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హోంమంత్రి వనిత అయినా.. ఆ శాఖను నిర్వహించేది మాత్రం సజ్జలనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ఇటువంటి ఘటనలపై సీఎం జగన్ (CM JAGAN) నైతిక బాధ్యత వహించాలన్నారు. భర్త కడసారి చూపు చూడనివ్వకుండా ఖాకీలను పెట్టి ప్రభుత్వం అంత్యక్రియలు చేసిందని చింతమనేని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-06-21T17:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising