ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: ఈ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు

ABN, First Publish Date - 2023-11-28T15:26:44+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు చూస్తోంది. కరీంనగర్ నుంచి బరిలో ఈ సారి ఎమ్మెల్యే బరిలో బండి సంజయ్ నిలవనున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కోరుట్లలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ పోటీ చేస్తున్నారు.

కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు చూస్తోంది. కరీంనగర్ నుంచి బరిలో ఈ సారి ఎమ్మెల్యే బరిలో బండి సంజయ్ నిలవనున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కోరుట్లలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ పోటీ చేస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మంథనిలో శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు బరిలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్‌ నుంచి గంగుల కమలాకర్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అగ్ర నేతల పోటీ చేస్తున్నారు. గెలుపు ఓటములపై ఈ లెక్కలు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. 2014లో 11, 2018లోనూ బీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు గెలిచింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేసి గెలుపొందారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T15:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising