ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thummala: కరెంట్ కొనుగోలులో అవినీతి

ABN, First Publish Date - 2023-11-17T22:09:13+05:30

తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

ఖమ్మం: తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు. శుక్రవారం నాడు 49 వ డివిజన్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..‘‘కరెంట్ ప్రాజెక్ట్స్ లో కమీషన్ల అవినీతి. కరెంట్ కొనుగోలులో అవినీతి. సాగునీటి ప్రాజెక్ట్‌లు కమీషన్ల కోసం కూలిపోయేట్టు కట్టారు. ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారు.పేపర్ లీకేజ్‌లతో నియామకాలు లేవు. తెలంగాణ అవినీతి అరాచక కబ్జాదారుల పాలైందని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం బీహార్ మాదిరిగా తయారైంది. ఖమ్మంలో అరాచక అవినీతి కబ్జాదారులను తరమి కొట్టాలి. ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-17T22:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising