ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : నేడు సాంఘిక సంక్షేమశాఖ వర్క్‌షాప్‌

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:49 AM

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు.

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొంటారు.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ వర్క్‌షాపులో అన్ని జిల్లాల సాంఘిక సంక్షేమశాఖ అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల అమలు, జిల్లాల్లోని శాఖాపరమైన అంశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రజంటేషన్‌ ఇస్తారు.

Updated Date - Aug 19 , 2024 | 04:49 AM

Advertising
Advertising
<