Home » Education News
ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన మార్కులు సాధించారు
వీశాట్ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ (అండర్ టేకింగ్) ఇవ్వాలని ఆదేశించింది.
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.
RRB Assistant Loco Pilot Notifiction 2025: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తనిఖీ చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ సంస్థ NTPC నుంచి కీలక పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటి కోసం నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ పోస్టులకు ఎవరు అర్హులు, అర్హతలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గురుకులాల సొసైటీ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగదని ప్రకటించింది. దరఖాస్తు చేసే ముందు విద్యార్థులు అన్ని వివరాలను సరిచూసుకోవాలని సూచించింది
సంస్కృతం కోసం కొత్త అధ్యాపక పోస్టులు సృష్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ద్వితీయ భాషగా తెలుగు ఎంపిక తగ్గించే అవకాశాన్ని పెంచుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది