Home » Education
SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.
NEET PG Exam Date 2025 Announced: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారయ్యింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) 2025 నీట్ పీజీ పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తు ఫారం అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ విండో మే 7న క్లోజ్ అవుతుంది. పూర్తి వివరాల కోసం..
IPPB Vacancy 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో పరీక్ష రాయకుండానే ఉద్యోగం చేసే అవకాశం. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2025. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.
Tips For Salary Hike: కష్టపడి పనిచేస్తున్నా ఎన్నాళ్లకి జీతంలో పెరగడం చింతిస్తున్నారా.. టాలెంట్ ఉన్నా జూనియర్ల కంటే తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నారా..దిగులు పడకండి. ఈ 6 చిట్కాలు వెంటనే అమల్లో పెట్టండి. కచ్చితంగా కెరీర్లో వేగంగా దూసుకెళతారు.
VSSC ISRO recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), దాని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం మిస్ కాకండి..
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైంది.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజును తమ విద్యాసంస్థల ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా నియమించామని శ్రీచైతన్య విద్యాసంస్థ తెలిపింది.
రాష్ట్రాభివృద్ధి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) కట్టుబడి ఉండాలి. రాష్ట్ర బడ్జెట్లలో విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.