ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sharmila: మోదీ సర్కార్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు.. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?

ABN, Publish Date - Jul 01 , 2024 | 01:23 PM

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందర డిమాండ్ పెట్టారని.. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కనీసం నోరు కూడా మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదన్నారు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు..హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలన్నారు.

అమరావతి: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందర డిమాండ్ పెట్టారని.. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కనీసం నోరు కూడా మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదన్నారు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు..హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తు లేవా? అని షర్మిల ప్రశ్నించారు.


రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? అని నిలదీశారు. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని నిలదీశారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని షర్మిల అన్నారు. చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు... రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నామని షర్మిల అన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 01:23 PM

Advertising
Advertising