Home » YS Sharmila
వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలు బాధాకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సంస్కృతికి వైసీపీ, టీడీపీలు ఆదర్శమని అన్నారు
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అగ్రనేతలతో భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు
YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.
వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు
ప్రైవేట్ కంపెనీ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై జగన్ తీవ్ర ఆరోపణలు. తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసినట్లు చెప్పారు
YS Sharmila Petrol Tax Criticism: పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డిజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంధనం ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీ ఏమైదంటూ కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు.
నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
Jagan Sharmila On Delimitation: డీలిమిటేషన్పై వైఎస్ జగన్, షర్మిల స్పందించారు. డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా చూడాలని మోదీని జగన్ కోరగా... డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్లా చేస్తామంటే ఊరుకునేది లేదని షర్మిల స్పష్టం చేశారు.
పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించే కుట్ర బీజేపీ చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని చెప్పారు.