ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: నందిగామలో వైసీపీ అరాచకం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి

ABN, Publish Date - May 12 , 2024 | 08:13 AM

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అరాచకం ఒకటి వెలుగు చూసింది. నందిగామ మండలం కంచలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ చెబుతోంది. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని వైసీపీ మూకలు దాడికి దిగాయి.

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ (YSRCP) అరాచకం ఒకటి వెలుగు చూసింది. నందిగామ మండలం కంచలలో టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ చెబుతోంది. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని వైసీపీ మూకలు దాడికి దిగాయి. పోలీస్ ష్టషేన్ ఫిర్యాదుకు కారులో టీడీపీ నేతలు బయలుదేరగా.. కారుపై సైతం వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. అక్కడ కనీసం పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read more AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 08:13 AM

Advertising
Advertising