ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

ABN, Publish Date - Jun 15 , 2024 | 07:50 AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి (Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి(Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కేశవ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో యనమలను కలవడం ఆసక్తికరంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా యనమలకు విశేష అనుభవం ఉండడంతో పలు సూచనలు, సలహాల కోసం కలిసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఆర్థికశాఖ కీలకం కావడంతో దాని నిర్వహణనకు సంబంధించి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నూతన మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

For more Andhra Pradesh news and Telugu news click here..

Updated Date - Jun 15 , 2024 | 07:50 AM

Advertising
Advertising