Home » Payyavula Keshav
Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులపై ఈ సమావేశంలో చర్చించామని పయ్యావుల కేశవ్ అన్నారు.
Legislative Council Controversy: ఫొటో సెషన్కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
శాసనసభలో బడ్జెట్పై మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ప్రతి నిత్యం పని, పని అంటూనే ఉంటారు. ప్రతీది తెలుసుకోవాలి. దాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటారు.
Payyavual Keshav: ‘‘బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామంటే కుదరదు.. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టే.. ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.
Payyavula Keshav: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గత ప్రభుత్వం పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే డ్రాప్ అవుట్ల కాన్సెప్ట్తో ఆకట్టుకున్నారు మంత్రి.
AP Budget 2025: ఏపీ బడ్జెట్లో అభవృద్ధి పథకాలకు పెద్ద పేట వేసింది కూటమి సర్కార్. ముఖ్యంగా విద్యా, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు.
AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేశారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సభ ముందు ఉంచారు.