ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నల్లమాడ వాగులో విషాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరు గల్లంతు

ABN, Publish Date - May 29 , 2024 | 01:56 PM

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. బాధితులు బంధువుల చూసేందుకు పొన్నూరు వచ్చారు. సూర్యలంక బీచ్‌కు బయలుదేరి మార్గమధ్యంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. గల్లంతైన నందు(38), సునీల్(35), కిరణ్(30), సన్నీ(12) ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

For more AP news and Telugu news..

Updated Date - May 29 , 2024 | 01:56 PM

Advertising
Advertising