Home » Accident
కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..
కారు ఢీ కొని బీఫార్మసీ విద్యార్థిని దుర్మరణం చెందిన విషాద సంఘటన ఇది. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పు స్పందన అనే బీఫార్మసీ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూసింది.
రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ఓ కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మరణం ఇలాక్కూడా వస్తుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఢిల్లీ పహర్గంజ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా కారు నడపడంతో, 2 సంవత్సరాల చిన్నారి కారు చక్రాల కింద పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు
ఓ యువకుడికి, ఓ అంకుల్కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో యువకుడు చేతిలో బ్లేడు పట్టుకుని అంకుల్పై దాడికి పాల్పడతాడు. ఎంత అడ్డుకుంటున్నా పదే పదే బ్లేడుతో దాడి చేయాలని చూస్తాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అలాగే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఆ మరుక్షణమే అవన్నీ కలిసి వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..
ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలు పట్టాల మధ్యలో నిలబడి వీడియోలు చేస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కనే ఉన్న రంధ్రంలో ఇరుక్కుపోవడంతో అక్కడున్న వాారంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
చెరుకు జ్యూస్ విక్రయిస్తున్న ఓ మహిళ.. మిషిన్ వద్ద పని చేస్తోంది. చెరుగును మిషిన్లో పెట్టి జ్యూస్ తీస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా ఆమె జుట్టు మిషిన్లో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డాడో ఇంజనీరింగ్ విద్యార్థి. మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.