ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: మాచర్లలో 52మందిపై రౌడీషీట్ ఓపెన్.. ఎందుకంటే..?

ABN, Publish Date - May 29 , 2024 | 07:39 AM

మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.

పల్నాడు: మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరంతా ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు పాల్పడినవారే. వీడియో ఫుటేజ్ ఆధారంగా వారిపై కేసులు, రౌడీ షీట్ నమోదు చేశారు. ఎన్నికల వేళ వారు చేసిన వీరంగం అంతాఇంతా కాదు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి అండతో వీరంతా దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేయగా... అతని అనుచరులు, వైసీపీ శ్రేణులు రౌడీయిజం చేస్తూ సామాన్యులు, కూటమి శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీడియోల ఆధారంగా 52మందిపై రౌడీషీట్, కేసులు నమోదు చేశారు.

For more AP news and Telugu news..

Updated Date - May 29 , 2024 | 07:40 AM

Advertising
Advertising