ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: గర్భిణిపై వైసీపీ గూండాల అమానుషం.. టీడీపీకి ఓటు వేసిందని..

ABN, Publish Date - May 15 , 2024 | 07:20 AM

ఎక్కడ ఓడిపోతామోనన్న భయాందోళనలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఓటు వేయని వారందరిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లకూరులో అరుణ అనే గర్భిణి, ఆమె సోదరుడిపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. టీడీపీకి ఓటు వేసిందంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడటమే కాకుండా అరుణని కడుపు మీద కాళ్లతో తన్నారు.

నెల్లూరు: ఎక్కడ ఓడిపోతామోనన్న భయాందోళనలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఓటు వేయని వారందరిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లకూరులో అరుణ అనే గర్భిణి, ఆమె సోదరుడిపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. టీడీపీకి ఓటు వేసిందంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడటమే కాకుండా అరుణని కడుపు మీద కాళ్లతో తన్నారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ముందుగా శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తరలించి.. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పెళ్లకూరులో వైసీపీ గూండాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓట్లు వేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. భయంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:20 AM

Advertising
Advertising