ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

ABN, Publish Date - Feb 18 , 2024 | 09:37 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

గుంటూరు జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. పవన్ కల్యాణ్‌పై గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 25వ తేదీన విచారణకు హాజరు రావాలని గుంటూరు కోర్టు పవన్ కల్యాణ్‌కు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు వాలంటీర్ కుమార్ అనే వ్యక్తి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పవన్ కల్యాణ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 09:37 AM

Advertising
Advertising