ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghurama: పోటీ ఖాయం... ఎలా అన్నదే తేలాలి

ABN, Publish Date - Apr 12 , 2024 | 09:10 AM

‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆయన కలిశారు.

● పవన్‌ కల్యాణ్‌ను కలసిన ఎంపీ రఘురామరాజు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 11: ‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆయన కలిశారు. ఇప్పటి వరకూ ఆయనకు ఏ పార్టీ నుంచి టికెట్‌ దక్కలేదు. అయినా సరే పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, పోటీ తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 09:10 AM

Advertising
Advertising