ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: సామర్లకోటలో వైసీపీకి షాక్.. టీడీపీలో పెద్ద ఎత్తున చేరికలు..

ABN, Publish Date - May 02 , 2024 | 12:13 PM

వైసీపీకి ఎక్కడికక్కడ దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. గులకరాయి దెబ్బ కూడా దీని ముందు బలాదూరే. గులకరాయితో కొట్టించుకున్నా కూడా వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశమే లేకపోవడంతో నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సామర్లకోటలో వైసీపీకి షాక్ తగిలింది. 100కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి.

కాకినాడ: వైసీపీ (YSRCP)కి ఎక్కడికక్కడ దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. గులకరాయి దెబ్బ కూడా దీని ముందు బలాదూరే. గులకరాయితో కొట్టించుకున్నా కూడా వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశమే లేకపోవడంతో నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సామర్లకోటలో వైసీపీకి షాక్ తగిలింది. 100కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి అభ్యర్థి చినరాజప్ప.. వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ.. నియోజకవర్గంలోనూ జగన్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. గంజాయి, మత్తు మాఫియా పెట్రేగి పోయి యువతను పెడదోవ పట్టించారన్నారు. కూటమి ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో బడుగు బలహీనవర్గాలకు మన్ననలు పొందితోందని రాజప్ప తెలిపారు.

ఇవి కూడా చదవండి...

BRS MLAs : ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనాసక్తి?

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 12:13 PM

Advertising
Advertising