ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

ABN, Publish Date - May 08 , 2024 | 01:57 PM

విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత (TDP Leader) వెలగపూడి రామకృష్ణ బాబు (Velagapudi Ramakrishna Babu) అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. సైకో జగన్ (Psycho Jagan) పాలన ఒక రాక్షస పాలన అని.. ఆ రాక్షస పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆ ఓటు ద్వారానే కూటమి నేతలను గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని, నిజమైన లబ్ధిదారులు, పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు దృఢంగా నమ్ముతున్నారని రామకృష్ణ బాబు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్: షర్మిల

హనుమకొండలో రేవంత్ రెడ్డి రోడ్ షో

తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో

జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 08 , 2024 | 02:01 PM

Advertising
Advertising