ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: వలంటీర్లతో వైసీపీ సమావేశం

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:58 AM

కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్‌ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్‌ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్‌ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు.

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 11: కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్‌ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్‌ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్‌ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌తోపాటు పలువురు గోడదూకి పరారయ్యారని నానాజీ తెలిపారు. సంఘటనా స్థలానికి విచ్చేసిన సర్పవరం ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే శ్రీనివాస్‌, ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వెంకటపతిరాజులకు నానాజీ ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 08:58 AM

Advertising
Advertising