ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : రిజర్వేషన్లపై సీలింగ్‌ను ఎత్తివేయాలి: వీహెచ్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:45 AM

రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50ు సీలింగ్‌ను ఎత్తివేయాలని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీ హనుమంతరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50ు సీలింగ్‌ను ఎత్తివేయాలని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీ హనుమంతరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్‌లో 65శాతం రిజర్వేషన్లను అక్కడి హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలని వీహెచ్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 22 , 2024 | 06:39 AM

Advertising
Advertising