ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: టీడీపీ విజయంపై ట్రిప్లికేన్‌లో సంబరాలు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 12:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆహ్వానిస్తూ స్థానిక ట్రిప్లికేన్‌లో నివసిస్తున్న తెలుగు వారు సంబరాలు జరుపుకున్నారు.

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆహ్వానిస్తూ స్థానిక ట్రిప్లికేన్‌లో నివసిస్తున్న తెలుగు వారు సంబరాలు జరుపుకున్నారు. ట్రిప్లికేన్‌ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐస్‌హౌస్ లో ప్రసిద్ధిచెందిన ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సహా మంత్రివర్గంలో ఉన్న వారు, టీడీపీ నాయకులు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) తదితరుల కోసం అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు.


అనంతరం 12 కిలోల కేక్‌ కటింగ్‌ వేడుకల్లో కుంకు దశరఽథరావు, టీడీపీ ఫోరం నేత ఏనుగంటి వెంకట్‌, కొంపల్లి బోస్‌, వై.నాగయ్య, కె.దాసయ్య, కె.పెంచలయ్య, కుందూరు నాగేశ్వరరావు, కొమ్మి బాలయ్య, క్రాంతి శ్రీనివాసులు, పి.తిరుపాల్‌, ఎం.లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొని ‘జై చంద్రబాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆ ప్రాంతంలో బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంపిణి చేసి సందడి చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 12:15 PM

Advertising
Advertising